/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/parliament-jpg.webp)
మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్ను ప్రకటించారు. జూలై 21న ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్సభ సమావేశమవ్వనున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ సమావేశాల తేదీలను సూచించిందని కిరణ్ రిజిజు తెలిపారు.
Also Read : పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?
Also Read : కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి
Parliament Monsoon Session
Government has decided to commence Monsoon Session of Parliament from 21st July to 12th August 2025: Parliamentary Affairs Minister Kiren Rijiju pic.twitter.com/E81seVxDH5
— ANI (@ANI) June 4, 2025
బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. ఆరోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పాకిస్తాన్తో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిపై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : రూ. 80 కోట్ల ఓవర్సీస్ డీల్తో.. రజినీకాంత్ 'కూలీ' సంచలనం
Also Read : ఆశావర్కర్పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
central-cabinet-meeting | latest-telugu-news | india-parliament | mansoon-parliament-sessions | parliament-monsoon-session | central-cabinet | parliament news