Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఇదే..!

మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు.

New Update
Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు

మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. జూలై 21న ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్‌సభ సమావేశమవ్వనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ సమావేశాల తేదీలను సూచించిందని కిరణ్ రిజిజు తెలిపారు.

Also Read :   పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?

Also Read :  కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి

Parliament Monsoon Session

బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. ఆరోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పాకిస్తాన్‌తో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిపై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read :  రూ. 80 కోట్ల ఓవర్సీస్ డీల్‌తో.. రజినీకాంత్ 'కూలీ' సంచలనం

Also Read :  ఆశావర్కర్‌పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష

 

central-cabinet-meeting | latest-telugu-news | india-parliament | mansoon-parliament-sessions | parliament-monsoon-session | central-cabinet | parliament news

Advertisment
Advertisment
తాజా కథనాలు