BIG BREAKING : కేంద్ర కేబినేట్లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర
కేంద్ర కేబినేట్ సమావేశంలో14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్ధతు ధర పెరగనుంది. వరి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.2300 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.