Union Cabinet: కేంద్ర కేబినెట్ మీటింగ్లో APకి గుడ్న్యూస్
ఈ మంత్రివర్గం సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
ఈ మంత్రివర్గం సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై, ఇంధన ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.
మూడు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ఈ షెడ్యూల్ను ప్రకటించారు.
కేంద్ర కేబినేట్ సమావేశంలో14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్ధతు ధర పెరగనుంది. వరి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.2300 వరకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.