Central: కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం ఇది పార్లమెంటు ముందుకు రానుంది. దాని తర్వాత పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపిస్తారని తెలుస్తోంది.
బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం ఇది పార్లమెంటు ముందుకు రానుంది. దాని తర్వాత పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపిస్తారని తెలుస్తోంది.
పాన్ 2.0 కు కేంద్ర కేబినెట్ మోదం తెలిపింది. క్యూఆర్ కోడ్తో పాటూ కొత్త టెక్నాలజీని ఇందులో వినియోగిస్తామని చెప్పింది. దీని కోసం కేంద్రం రూ. 1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అసలేంటీ పాన్ 2.0? దీని వలన లాభాలేంటి?
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్ను వర్తింపజేయకూడదని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.24,657 కోట్లను కేటాయించింది. అలాగే 20 మిలియన్ల గ్రామీణ గృహాలను నిర్మించేందుకు రూ.3.06 ట్రిలియన్లను కేంద్రం మంజూరు చేసింది.