Operation Sindoor : ఆపరేషన్ సిందూర్..కూలింది ఒక రాఫెలే, కానీ....
ఆపరేషన్ సిందూర్ లో మూడు రాఫెల్ జెట్లతో సహా 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాక్ ప్రకటించుకుంది. దీన్నిదసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ తోసిపుచ్చారు. భారత్ ఒక రాఫెల్ను మాత్రమే కోల్పోయిందని, అది కూడా సాంకేతిక లోపంతోనని తేల్చి చెప్పారు.