పుతిన్ చ*నిపోతాడు?? | Nicolas Aujula Shocking Prediction | Putin | Modi | India Pak War | RTV
పాకిస్తాన్ బార్డర్లో 4రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. మే 29న జరగాల్సింది కొన్ని కారణాల వల్ల ఈరోజు చేశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్లలో జరిగాయి.
ఆపరేషన్ షీల్డ్ పేరుతో సరిహద్దు రాష్ట్రాల్లో రెండవసారి సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ మే 29న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించుకుంది. దాన్ని మే 31 (శనివారం)నికి వాయిదా వేసింది. పరిపాలనా కారణాలతో వాయిదా వేశామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్ మిస్సైల్స్తో పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.
DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్ విజయవంతమైతే.. విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్తో దూసుకెళ్లగలవు.
పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.