/rtv/media/media_files/2025/06/10/bNGGGq8hJpkJjE73fiXU.jpg)
CM Siddaramaiah and Dk Shiva kumar
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి కులగణన చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. గురువారం జరగనున్న కేబినేట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. గతంలో కర్ణాటకలో కులగణన నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన రిపోర్టులో తప్పుడు లెక్కలు ఉన్నాయని లింగాయత్, వొక్కలింగా కమ్యూనిటీ వాళ్లు ఆరోపించారు. అయితే తాజాగా హైకమాండ్ మరోసారి కులగణన చేయాలని కర్ణాటక సర్కార్కు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: తొక్కిసలాట ఘటన.. గవర్నర్, -సీఎం మధ్య వివాదం
Also Read : అనుమానంతో భార్యను ఉరేసి చంపి.. తర్వాత ఏం చేశాడంటే!
DK Shivakumar Announces Caste Census
మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జనగణననతో పాటు కుల గణన కూడా నిర్వహిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరీ కేంద్రమే కుల గణన చేస్తుండగా.. కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రత్యేకంగా ఎందుకు చేయాలనుకుంటుందనేది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే బిహార్, తెలంగాణలో కుల గణన నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: 30 ఏళ్లకే 10 పెళ్లిళ్లు.. అడ్డంగా బుక్కైన నిత్య పెళ్లికూతురు!
Also Read : Mandula Samuel: నన్ను ఇరికించింది వాళ్లే.. మందుల సామేలు సంచలన ఆరోపణలు!
karnataka | caste-census | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu