/rtv/media/media_files/2025/01/27/9eGL7mPrcQwMhetH5JHV.jpg)
Amith shaw prayag raj Photograph: (Amith shaw prayag raj)
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతోంది. అయితే ఈ త్రివేణి సంగమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం ఆచరించారు. అమిత్ షా కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ రోజు ఉదయం త్రివేణి సంగమం చేరుకున్నారు. అమిత్ షాతో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, యోగా గురువు బాబా రామ్దేవ్ పలువురు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమిత్ షా తన జీవితంలో 9 సార్లు కుంభమేళాకు వెళ్లారట. ఇప్పుడు మహా కుంభమేళాకు కూడా వెళ్లారు.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh. pic.twitter.com/TH2MFFgwA5
— ANI (@ANI) January 27, 2025
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
భారీ సంఖ్యలో ఇప్పటికే..
మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఈ నెల 29న రాబోయే మౌని అమావాస్య నాడు భారీ సంఖ్యలో భక్తులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మౌని అమాావాస్య నాడు పవిత్ర స్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च।
— Sandeep Singh (@thisissanjubjp) January 27, 2025
न तस्य फलसंख्यास्ति शृणु देवर्षिसत्तम।।
आज तीर्थराज प्रयाग में माननीय केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी ने माननीय मुख्यमंत्री श्री @myogiadityanath जी एवं पूज्य साधु-संतों के साथ पवित्र त्रिवेणी संगम में स्नान कर मां… pic.twitter.com/SOPhRU8g2U
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే