Today Horoscope: ఈ రాశుల వారికి నేడు కష్టమే.. ఏ పని తలపెట్టినా జరగడం అసాధ్యం
ఈ రోజు కొన్ని రాశుల వారికి మొత్తం నష్టమే కలగనుంది. ఏ పనిప్రారంభించినా కూడా ఆటంకాలే. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ రోజు కొన్ని రాశుల వారికి మొత్తం నష్టమే కలగనుంది. ఏ పనిప్రారంభించినా కూడా ఆటంకాలే. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని ఆహారం చాలామందికి రుచించదు. కానీ వాటి వాసన నోటిలో చాలాసేపు ఉండిపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య నుంచి సులభంగా బయటపడటానికి గోరువెచ్చని నీరు తాగటం, నాలుకను శుభ్రం చేసుకోవటంతోపాటు సోంపు, యాలకులు, నిమ్మకాయ తినాలి.
ఈ సంవత్సరం శరదియ నవరాత్రి పండుగ 10 రోజుల పాటు జరగనుంది. సాధారణంగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంటాయి. కానీ ఈ ఏడాది అక్టోబర్ 25న చతుర్థి తిథి రెండు రోజుల పాటు ఉండటం వల్ల నవరాత్రి పది రోజులకు పెరిగింది. ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన అని పండితులు చెబుతున్నారు.
నవరాత్రి ఉపవాసంలో ఆహారం విషయంలో వివిధ రకాల నమ్మకాలు ఉన్నాయి. కొందరు పండ్లు, పాలు, తేలికపాటి ఆహారం తీసుకుంటారు. మరికొందరు టీ లేదా కాఫీ కూడా తాగుతారు. మతపరమైన కోణంలో చూస్తే టీ లేదా లైట్ కాఫీ తాగడం వల్ల ఉపవాసం భగ్నమైనట్లుగా చెబుతారు.
మలవిసర్జనను నియంత్రించే కండరాలు లేదా నాడులు బలహీనపడినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ ఇది వ్యాధి కాదు.. చికిత్సతో నయమయ్యే జీర్ణ సంబంధిత గృహణి దోషం సమస్య అంటారు.
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ ఎంత నీరు తాగాలని తెలుసుకోవడం ముఖ్యం. మహిళలు రోజుకు 2 లీటర్లు, పురుషులు 2.5 లీటర్ల నీరు తాగాలి. తక్కువ నీరు తాగే వారికి దాహం వేయదు. అందువల్ల నీరు తాగే అలవాటు పెంచువాలని నిపుణులు చెబుతున్నారు.
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు కొందరు ఉపవాసం ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం నీరు, పండ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.