PM Modi: జీ20 శిఖరాగ్ర సమావేశం.. ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
టెక్నాలజీ రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతోంది. ఎల్లప్పుడూ వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చైనా చేపట్టిన మరో ప్రయోగం సంచలనం రేపుతోంది. ఈసారి ఏకంగా ఓ ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ను నిర్మిస్తోంది.
ఈ ఏడాది వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమె ఈ బహుమతి తీసుకునేందుకు వెనెజువెలా దాటి వెళ్తే.. పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటర్నీ జనరల్ ప్రకటించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రణాళికను రూపొందించారు. దీనికి ఉక్రెయిన్ వారం రోజుల్లోగా అంగీకరించాలని గడువు కూడా విధించారు.అయితే ఈ ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని జెలెన్ స్కీ అంటున్నారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు లాభం చేకూరిందని ట్రంప్ కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్(ITC) కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్థాన్కు ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాఢమైన నల్ల పొగ ఎగసిపడడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. పైలట్ బయటకు దూకాడా లేదా ఇంకా తెలియలేదు. అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరాయి.
ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలను 1 లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కొత్తగా అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో అమెరికన్ కంపెనీలు భారత్లోనే తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాయి.