Pakistan: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
సిరియాలో అమెరికన్ సైన్యంపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆకస్మిక దాడి చేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
నోబెల్ బహుమతి ప్రదానానికి శాంతి పురస్కార గ్రహీత మరియా కెరీనా మచాదో హాజరుకాలేదు. కానీ నార్వేలో ఆ హోటల్ దగ్గర మాత్రం ఆమె ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈమెను అమెరికా రహస్య ఆపరేషన్ నిర్వహించి మరీ బయటకు తీసుకువచ్చిందని తెలుస్తోంది.
ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి.
పాకిస్థాన్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన అనంతరం తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో సంస్కృతం మారు మోగనుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకోనున్నారు.
భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.