BIG BREAKING: భారీ అగ్నిప్రమాదం.. 14 మంది స్పాట్‌ డెడ్

కోల్‌కతా రితురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగ్గా.. 14 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
Kolkata Fire Accident

Kolkata Fire Accident

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రితురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగ్గా.. 14 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

వర్షానికి గోడ కూలి..

ఇదిలా ఉండగా ఇటీవల విశాఖ జిల్లా సింహాచలం చందనోత్సవంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్‌‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు