VIRAL VIDEO: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?

బెంగుళూర్‌లోని ఓ సెలూన్ సెంటర్‌లో జాబ్ మానేసి తనకు పోటీగా మరో షాప్ పెట్టాడని యువతి సంజు పిబిపై దాడి చేసింది. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితులు నిషా అలియాస్ స్మిత, కావ్య, మహ్మద్‌లను అరెస్ట్ చేశారు.

New Update
gang of ladies attack

ఓ లేడీ గ్యాంగ్ ఓ వద్ధుడిపై దాడి చేసింది. అమ్మాయిలు అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. వాళ్ల బిజినెస్‌ను దెబ్బతీస్తున్నాడని కక్ష్య గట్టి పగ పెంచుకున్నారు. లేడీస్ గ్యాంగ్ గురువారం రాత్రి బాధితుడిపై దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు ఆ మహిళ యాజమాన్యంలో నడిచే సెలూన్‌లో ఉద్యోగం మానేసి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. పోలీసులు నిషా అలియాస్ స్మిత, కావ్య, మహ్మద్‌లను అరెస్టు చేశారు. కావ్య, మహ్మద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషాను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Also Read :  పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!

Gang Of Ladies Attack

Also Read :  పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు

భువనేశ్వరినగర్ మెయిన్ రోడ్‌లోని రాయల్ ఛాయిస్ సెలూన్ అండ్ స్పా యజమాని సంజు పిబి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. యలహంకలోని స్పా యజమాని స్మిత మరో అమ్మాయి, ఇద్దరు యువకులతో కలిసి రాత్రి 8 గంటలకు అతని స్పాలోకి చొరబడింది. కావ్య అతని కాలర్ పట్టుకుని దాడి చేసిందని ఆరోపించారు. తరువాత మహమ్మద్, మరో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వారు అతన్ని కారులోకి దాసరహళ్లి, జక్కూర్ వైపు తీసుకెళ్లారు. కారులో కూడా అతన్ని తిడుతూ, దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Also Read :  జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

Also Read :  గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

salon and spa owner | telugu crime news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu viral news

Advertisment
Advertisment
తాజా కథనాలు