author image

srinivas

By srinivas

Revanth Reddy : ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుంటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని చెప్పారు. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు.

By srinivas

Paralympics : పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 పతాకాలు భారత్ ఖాతాలో చేరగా.. సోమవారం భారత్ రెండో స్వర్ణం సొంతంచేసుకుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు.

By srinivas

Heavy Rains : మరో 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

By srinivas

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలనే సమంత డిమాండ్‌కు అనుష్కశెట్టి మద్దతు పలికింది.

Advertisment
తాజా కథనాలు