పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దసూహా-హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడటంతో 10 మంది దుర్మరణం చెందారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Seetha Ram
ఎడ్జ్బాస్టన్లో 58 ఏళ్ల తర్వాత భారత్ చారిత్రక విజయం సాధించింది. నిన్న టీమిండియా ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ను 336 పరుగుల తేడాతో .. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Chiranjeevi - Venkatesh: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS 2025) 8వ కన్వెన్షన్ (NATS Sambaralu 2025) వేదికపై విక్టరీ వెంకటేష్ తన...... Short News | Latest News In Telugu
ఇంగ్లాండ్పై టీమిండియా చారిత్రక విజయం సాధించాక, విరాట్ కోహ్లీ శుభ్ మన్ గిల్ను ఆకాశానికెత్తాడు. గిల్ నాయకత్వాన్ని, అద్భుత బ్యాటింగ్ను కోహ్లీ ప్రశంసించాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఏపీలోని చీరాల వద్ద మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద ఓ కుక్కని ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ గుంటూరు
Vivo X Fold 5, Vivo X200 FE: ఆహా ఓహో.. వివో నుంచి పిచ్చెక్కించే స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు బుర్రపాడు!
Vivo X Fold 5, Vivo X200 FE మొబైల్స్ జూలై 14న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే చైనా, జపాన్లో రిలీజ్ అయ్యాయి. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
దర్శకుడు సందీప్ రాజ్ వెబ్ సిరీస్ 'ఏఐఆర్' కుల వివాదంలో చిక్కుకుంది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే సన్నివేశాలపై విమర్శలు రావడంతో సందీప్ రాజ్ క్షమాపణలు చెప్పి.. Short News | Latest News In Telugu | సినిమా
బీహార్లోని దర్భంగా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొహర్రం ఊరేగింపు కోసం అలంకరించిన తాజియా.. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొహర్రం ఊరేగింపు వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
iQOO జూలై 12న iQOO 13 సిరీస్లో కొత్త కలర్లో స్పెషల్ ఎడిషన్ వేరియంట్ను లాంచ్ చేయబోతుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు