ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్

Seetha Ram
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Vivo తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ Vivo X Fold 5ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ 20MP ఫ్రంట్ కెమెరాలు.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
Vivo X200 FE ప్రారంభ ధర రూ54,999గా ఉంది. Dimensity 9300+ SoC, AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో వస్తుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. క్రైం | Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో మూడో టెస్టులో జడేజా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో..Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఫిలిప్పీన్స్లోని లూజోన్ ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ చెట్టి మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు