భారత్, ఆస్ట్రేలియాలో ఒకేసారి రెండు భూకంపాలు సంభవించాయి. భారత్లోని అండమాన్, నికోబర్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Seetha Ram
రిషబ్ పంత్ గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే 5వ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ ఎన్. జగదీశన్ను జట్టులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
తమిళనాడులోని సేలంలో గబ్బిలాల వేట ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గబ్బిలాలను వేటాడి.. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా హీరో HF డీలక్స్ ప్రో రిలీజ్ చేసింది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ.73,550గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | బిజినెస్
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు తిరుమలరావుకు తన ప్రియురాలు ఐశ్వర్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
జర్మనీలో జూలై 27 సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ జర్మనీలోని రీడ్లింగెన్ పట్టణం సమీపంలో ఓ ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
‘హరిహర వీరమల్లు’ నుంచి దర్శకుడు క్రిష్ ఎందుకు వైదొలిగారో జ్యోతికృష్ణ తెలిపారు. వరుసగా ఏడాదిపాటు బ్రేకులు పడ్డాయి. Short News | Latest News In Telugu | సినిమా
అమెజాన్లో Honor 200 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.34,999కు లాంచ్ అయింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు