ఇంగ్లాండ్తో ఐదో టెస్ట్కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. నాలుగో టెస్ట్లో బ్యాటింగ్ చేస్తుండగా కాలి బొటనవేలికి తీవ్ర గాయమైంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Seetha Ram
పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ ధరలు తగ్గాయి. నేటి నుంచి టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నాయి. Short News | Latest News In Telugu
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi Note 14 SE 5G, Moto G86 Power 5G, Vivo T4R 5G మొబైల్స్.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
ఫ్లిప్కార్ట్లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
‘ఛావా’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు వినీత్ కుమార్ సింగ్, ఆయన సతీమణి రుచిరా సింగ్ తల్లిదండ్రులయ్యారు. Short News | Latest News In Telugu | సినిమా
గండికోట మైనర్ హత్య వెనుక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కడప
నిర్మాత నాగవంశీ ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ఎంపిక గురించి మాట్లాడుతూ.. Short News | Latest News In Telugu | సినిమా
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 మొబైల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 4/64GB వేరియంట్ ధర రూ. 6799గా ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో ఇవాళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు