టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పటికి 50 కోట్ల వినియోగదారుల మార్కును దాటినట్లు ప్రకటించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu

Seetha Ram
ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లు పొందుతారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
UPలోని గోరఖ్పూర్లో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ విషాదాన్ని నింపింది. భర్త విశ్వకర్మ విడాకులు కోరగా.. భార్య మమత తన పిల్లల సంరక్షణ కోసం వ్యవసాయ భూమిని కోరింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు రవి, మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఫ్లిప్కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ 2025' సేల్ తేదీని ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు.. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు నిందితులకు 22, 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
Jio 9th Anniversary Offers: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు........ టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
పంజాబ్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. 23 జిల్లాల్లోని 1902 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ వరదల కారణంగా 43 మంది మృతి చెందగా..Latest News In Telugu | నేషనల్ | Short News | వాతావరణం
ఉత్తరప్రదేశ్లో సమోసా కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
UPలోని అలీఘర్ జిల్లాలో కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఇంటి డాబాపై నుంచి దూకింది. భర్త, అత్తింటివారు "దూకు" అని రెచ్చగొట్టడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | వైరల్
Advertisment
తాజా కథనాలు