నిజామాబాద్ లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లికి పెను ప్రమాదం తప్పింది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

Nikhil
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో నేడు రాజమండ్రిలో తలపెట్టిన శాంతి ర్యాలీ సందర్భంగా హైటెన్షన్ నెలకొంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
విశాఖ మేయర్ హరి వెంకట కుమారిపై ఇతర సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 2/3 మెజారిటీతో కూటమి మేయర్ సీటును కైవసం చేసుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ హైదరాబాద్
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా పోస్టులు పెట్టిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ