/rtv/media/media_files/2025/04/17/ono5H7vP4xB217g8RivW.jpg)
Bhumana Karunakar Reddy
భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నాటకాలు వేస్తున్న కరుణాకరుడు ఎవరో గుర్తు పట్టారా? అంటూ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేశాడని ఆరోపించింది. నాస్తికత్వం ప్రమోట్ చేస్తూ, హిందూ దేవుళ్ళని అవమానించేలా తప్పుడు ప్రచారం చేస్తూ నాటకాలు వేసే వాడని పేర్కొంది. ఇప్పటికీ అదే విధంగా, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ నాటకాలు వేస్తున్నాడంటూ ధ్వజమెత్తింది. అంతా కరుణాకర జగన్ మాయ అంటూ సెటైర్లు వేసింది. టీడీపీ చేసిన ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నాటకాలు వేస్తున్న కరుణాకరుడు ఎవరో గుర్తు పట్టారా ?
— Telugu Desam Party (@JaiTDP) April 17, 2025
Hint : అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేస్తూ, నాస్తికత్వం ప్రమోట్ చేస్తూ, హిందూ దేవుళ్ళని అవమానించేలా తప్పుడు ప్రచారం చేస్తూ నాటకాలు వేసే వాడు.. ఇప్పటికీ అదే విధంగా, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ నాటకాలు… pic.twitter.com/XPrxpS9XIC
(bhumana-karunakar-reddy | telugu-news | telugu breaking news)