ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Nikhil
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్
సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించడం కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 011-23380556, 9871999044 నంబర్లను సంప్రదించాలని సూచించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబ్ పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News
రాబర్ట్ ప్రవోస్ట్ నూతన పోప్ గా ఎన్నికయ్యారు. సంప్రదాయం ప్రకారం 133 మంది కార్డినల్ లు సీక్రెట్ గా సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన వ్యక్తి పాప్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
భారత్ పైకి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి దిగిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో పాక్ F16 ఫైటర్ జెట్ పైలెట్ ను మన ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి