author image

Manogna alamuru

Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు
ByManogna alamuru

రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manmohan Singh: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...
ByManogna alamuru

1932లో స్వాతంత్ర్యం రాకముందు పాకిస్తాన్‌లో పుట్టారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆర్ధిక వేత్తగా మొదలు పెట్టి ఫైనాన్స్ మినిస్టర్‌‌గా, ప్రధానిగా భారతదేశ రాజకీయ చరిత్రలో బలమైన ముద్ర వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manmohan Singh: ఓపెన్ ఎకానమీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్..
ByManogna alamuru

1991 వరకు క్లోజ్డ్‌ ఎకానమీగా ఉన్న భారతదేశాన్ని ఓపెన్ ఎకానమీ చేస్తూ ఆర్ధిక సంస్కణలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
ByManogna alamuru

భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manmohan: గొప్ప ఆర్ధికవేత్త, మౌనముని మన్మోహన్ సింగ్
ByManogna alamuru

ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన ప్రధాని ఒకే ఒక్కరు అది మన్మోహన్ సింగ్. నేషనల్ | Short News | టాప్ స్టోరీస్ | Latest News In Telugu

BIG Breaking: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు...
ByManogna alamuru

మాజీ ప్రధాని మన్మోన్సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cong: రేపటి నుంచి కాంగ్రెస్  జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ ప్రచారం...
ByManogna alamuru

బీజేపీపై దాడికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. స్వాతంత్ర సమరయోధులను అమమానించి, రాజ్యాంగాన్నిఅణగదొక్కారని ఆరోపిస్తూ..జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో 13 నెలల ప్రచారాన్ని చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

IARI: ఐఏఆర్ఐ డైరెక్టర్‌‌గా తెలుగు వ్యక్తి
ByManogna alamuru

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

చిరు, వెంకటేష్ తో పాటు.. సీఎం రేవంత్ ను కలిసే సినీ పెద్దల లిస్ట్ ఇదే!
ByManogna alamuru

నేడు ఉదయం పది గంటలకు సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్

Cinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్
ByManogna alamuru

తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు.జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని జానీ మాస్టర్ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Advertisment
తాజా కథనాలు