సెలవుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోతోందని హైదరాబాద్కు చెందిన క్లీన్ రూమ్స్ కంటైన్మెంట్ సీఈవో రవికుమార్ తుమ్మలచర్ల పోస్టు చర్చకు తెరలేపింది.ఈ విషయం గురించి నెటిజన్లు మండిపడుతున్నారు.Short News | Latest News In Telugu | తెలంగాణ

Bhavana
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ప్రేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు కారణంగా, కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య ,కూతురు కలిసే ఆ హత్య చేసినట్లు తెలుస్తుంది.డీజీపీని కాళ్లు చేతులు కట్టేసి,కారం చల్లి, పొడిచి చంపినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.క్రైం | Short News | నేషనల్
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. మరో బిలియన్ డాలర్ల కోతకు రెడీ అవుతున్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని ట్రంప్ సర్కారు షరతు పెట్టింది.దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో ఈ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.హత్య చేసిన తరువాత ఆయన భార్య పల్లవి మరో మాజీ డీజీపీకి ''నేను ఆ రాక్షసుడ్ని చంపేశాను''అంటూ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక విజ్ఞప్తి చేసింది. తిరుమల వీధుల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నా చెత్త వేయడం వలన పరిశుభ్రతకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు