author image

Bhavana

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | నేషనల్ | వైజాగ్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. వినాయక నవరాత్రలును పురస్కరించుకుని ఏపీలో మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | శ్రీకాకుళం | విజయనగరం : బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది.

By Bhavana

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్‌ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

By Bhavana

తెలంగాణ | హైదరాబాద్ | రాజకీయాలు: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

By Bhavana

భారత్‌ లో 2030 నాటికి 2,200 కు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన రెవెన్యూ 8.71 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయి.

By Bhavana

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక పిటిషన్‌లో, కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ, ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేశారు.

By Bhavana

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు ఎక్సైజ్‌ పాలసీ కేసులో బెయిల్‌, సీబీఐ అరెస్ట్‌ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి.

By Bhavana

తెలంగాణ | హైదరాబాద్ : వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | వాతావరణం | టాప్ స్టోరీస్ : ఆంధ్ర ప్రదేశ్‌ కు మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

By Bhavana

తెలంగాణ : నగర వాసులకు ఎంఎంటీఎస్‌ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు.

Advertisment
తాజా కథనాలు