author image

Bhavana

By Bhavana

క్రికెట్‌ బుకీలు వేధింపుల, ఆర్థిక నష్టాల వల్ల ఏలూరు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్‌ అనే అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత ఏప్రిల్‌ నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే వారణాసిలో ఓ ఆశ్రమంలో ఉరేసుకుని చనిపోయారు.

By Bhavana

2030 నాటికి జపాన్‌ లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్‌ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు.తూర్పు జపాన్‌ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఓ మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్‌ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్‌ కానున్నాయని నిర్మాణ సంస్థ పేర్కొంది.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | నేషనల్ | రాజకీయాలు : కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. రామ్మోహ‌న్‌నాయుడి పేరును సింగ‌పూర్ ప్ర‌తిపాదించ‌గా భూటాన్ బ‌ల‌ప‌రిచింది.

By Bhavana

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. నా భార్య 8 మందిని వివాహం చేసుకుందని ఓ వ్యక్తి న్యాయమూర్తికి తెలియజేయగా..కాదు నలుగుర్నే పెళ్లి చేసుకుందని ఆమె తరుఫున లాయర్‌ చెప్పడంతో న్యాయమూర్తి విస్తుపోయారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు

By Bhavana

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ : అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా న్యూయార్క్‌ లోని 9/11 మొమోరియల్‌ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

By Bhavana

ఆంధ్రప్రదేశ్ | క్రైం | వైజాగ్ | టాప్ స్టోరీస్ : విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు.

By Bhavana

రాజకీయాలు | నేషనల్ | టాప్ స్టోరీస్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

By Bhavana

తెలంగాణ | టాప్ స్టోరీస్ : విదేశీ ఫోన్ నంబ‌ర్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్‌, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్‌ చేశామంటూ ఫేక్‌ కాల్స్‌ చేస్తున్నారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | నేషనల్ | టాప్ స్టోరీస్ : యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌..భారత్‌ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్‌ కూడా ఇస్తారు.

By Bhavana

రాజకీయాలు | టాప్ స్టోరీస్ : తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ పచ్చ జెండా ఊపింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ను ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు