author image

B Aravind

By B Aravind

ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్‌ను ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్‌ చేయనున్నారు. రెండంతస్తుల్లో ఉన్న ఆ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో కేసీఆర్‌ ఫొటో ఉంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని సీడీఎస్ అనిల్ చౌహన్‌ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

అసోం, మిజోరాం, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

BRS MLC Kavitha: బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగ-ృతి కొత్త ఆఫీస్‌ను........... Latest News In Telugu | Short News

By B Aravind

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. Latest News In Telugu | Short News

By B Aravind

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ బయటడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే టైటిల్‌పై క్లిక్ చేయండి. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

మంత్రి పొంగులేటి కవిత వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదన్నారు. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్‌ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు