author image

B Aravind

BIG BREAKING: ఢిల్లీ బాంబు పేలుడు వెనుక ఉగ్రకుట్ర !
ByB Aravind

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఓ కారులో బాంబు పేలుడు జరగడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయాలపాల్యయారు. అయితే ఈ బాంబు పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు.

Bihar Elections: బీహార్‌లో కీలకంగా మారనున్న రెండో దశ ఎన్నికలు.. ఓట్లు చీల్చనున్న MIM ?
ByB Aravind

నవంబర్ 6న బీహర్‌లో మొదటి దశ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Philippines: వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు
ByB Aravind

ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్‌ వంగ్‌ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Siddaramaiah: సిద్ధరామయ్యకు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్
ByB Aravind

Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పుపై వివాదం కొనసాగుతూనే ఉంది. నవంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని పార్టీ........ Latest News In Telugu | నేషనల్ | Short News

Cough Syrup: దగ్గుమందు మరణాలపై.. కేంద్రం సంచలన ఆదేశం
ByB Aravind

ఇటీవల కోల్డ్‌రిఫ్‌ దగ్గు మందు వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందడం ఆందోళన రేపింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Crime: అయ్యో.. ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
ByB Aravind

ఏపీలోని విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైజాగ్ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో ఆ గేయాన్ని పాడాల్సిందే
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Pakistan: బుద్ది మార్చుకొని పాక్.. భారత్‌ చుట్టూ ఉగ్ర కుట్రలకు ప్లాన్‌.. వెలుగులోకి సంచలన విషయాలు
ByB Aravind

ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పినా దాని తీరు మారలేదు. అయితే పాకిస్థాన్‌ మళ్లీ ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ వేస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Crime: అబ్బాయిలతో సంబంధాలు.. కూతురు గొంతు కోసి చంపిన తల్లిదండ్రులు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురు అబ్బాయిలతో సంబంధాలు కలిగిఉందని తల్లిదండ్రులు ఆమె గొంతు కోసి హత్య చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు