author image

B Aravind

WPL 2025 Auction: ముగిసిన WPL వేలం.. ఎవరెంతకు అమ్ముడుపోయారంటే ?
ByB Aravind

మహిళల ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌ కోసం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత అన్‌క్యాప్‌డ్‌ మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్ సిమ్రాన్‌ షేక్‌కు గుజరాత్ జెయింట్స్‌ రూ.1.90 కోట్లు వెచ్చించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

WPL: ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. ఆ ప్లేయర్‌కు రూ.1.90 కోట్లు
ByB Aravind

మహిళల ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత ప్లేయర్ సిమ్రాన్‌ షేక్‌కు గుజరాత్ జెయింట్స్‌ అత్యధికంగా రూ.1.90 కోట్లు వెచ్చించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

AAP తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ?
ByB Aravind

ఆప్ తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్‌-2025 వేలం ప్రారంభం..
ByB Aravind

మహిళల ప్రీమిర్ లీగ్‌-2024 సీజన్‌ కోసం వేలం ప్రారంభమయ్యింది. బెంగళూరు వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దేశ, విదేశాలకు చెందిన 120 మందిపై వేలం జరగనుంది. Short News | Latest News In Telugu | క్రైం

వివాహేతర సంబంధానికి అత్త అడ్డొస్తుందని కోడలు ఏం చేసిందంటే ?
ByB Aravind

వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం
ByB Aravind

జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు పొందుపరిచారు. కానీ తాజాగా ఇప్పుడా బిల్లులను జాబితా నుంచి తొలగించారు. Short News | Latest News In Telugu | నేషనల్

గురుకుల హాస్టళ్లను సందర్శించనున్న సీఎం రేవంత్, భట్టి విక్రమార్క
ByB Aravind

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా సంక్షేమ హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం.. కుంభమేళాపై ప్రధాని మోదీ
ByB Aravind

ఈసారి జరగనున్న మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్‌ సేవలు వినియోగించుకోబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు