author image

B Aravind

By B Aravind

ఆంధ్రప్రదేశ్ | క్రైం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఓ కంటైనర్‌ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న 4గురు ప్రయాణికులు మృతి చెందారు

By B Aravind

నేషనల్ | టాప్ స్టోరీస్ : సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.

By B Aravind

నేషనల్ | క్రైం | టాప్ స్టోరీస్ : ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

By B Aravind

హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్‌ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్‌ లీడర్‌ కెప్టెన్ యోగేశ్‌ బైరాగిని బరిలో దింపింది.

By B Aravind

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారన్నారు.

By B Aravind

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ . నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్‌ సరికాదని కోర్టు పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు