author image

B Aravind

AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!
ByB Aravind

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. గుంటూరు | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | క్రైం

Cyber Crimes: ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు
ByB Aravind

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. Latest News In Telugu | Short News | క్రైం

Sarpanch: నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు
ByB Aravind

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

AI Tools: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశం
ByB Aravind

కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana: ఆ 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ సీరియస్‌..
ByB Aravind

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది.పంచాయతీ ఎన్నికల కోసం సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరయస్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Agniveer: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరుల కోటా పెంపు
ByB Aravind

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుళ్ల నియామకాల కోటాను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే
ByB Aravind

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన యువ నేత మృతి.. అట్టుడుకుతున్న బంగ్లాదేశ్
ByB Aravind

బంగ్లాదేశ్‌ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఇంకిలాంబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హదీ (32) మృతితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అలెర్ట్.. వాతావరణంలో మార్పులు, 150కి పైగా విమాన సర్వీసులు రద్దు
ByB Aravind

ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు