Telangana: సీఎం రేవంత్ ముందు 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

గత కొన్నిరోజులుగా మావోయిస్టులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

New Update
124 Maoists surrendered before CM Revanth Reddy

124 Maoists surrendered before CM Revanth Reddy

గత కొన్నిరోజులుగా మావోయిస్టులు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సరెండర్ కార్యక్రమం జరిగింది. లొంగిపోయిన వాళ్లలో సిని నటుడు కాకరాల సత్యనారాయణ కూతురు మాధవి, ఏపీ మావోయిస్టు సెక్రటరీ చలసాని సుజాత ఉన్నారు. అలాగే దేవ్‌జీకి చెందిన PLGA  దళం మొత్తం సరెండర్ అయ్యింది. రాష్ట్రంలో ఒకేసారి 130 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read :  చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, కమల్‌ హాసన్‌కు పైడిజయరాజ్‌ అవార్డు

124 Maoists Surrendered

Also Read :  ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్‌ రాంబాబు.. 2025  తెలంగాణ "గద్దర్‌ " అవార్డుల ప్రకటన

Advertisment
తాజా కథనాలు