ఘోర ప్రమాదం.. అతివేగంతో నలుగురు స్పాట్ డెడ్
తెలంగాణలోని కొండగట్టు వెళ్లి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టి నలుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పల్నాడులో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకి చెందిన వారు కొత్త కారు పూజ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.