ఆంధ్రప్రదేశ్Chandrababu: ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ..సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. By Manogna alamuru 17 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు! శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. By srinivas 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Srisailam: నిన్న తిరుమల..ఈరోజు శ్రీశైలం.. సిబ్బంది చేతివాటం! శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. By Bhavana 15 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణతెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు. By Nikhil 27 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు స్పర్శ దర్శనం రద్దు! శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన మల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. By Bhavana 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP crime: కర్నూలులో కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కర్నూలులో విషాదం చోటుచేసుకున్నది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సరదాగా ఆరుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో బావిలో రాంప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు. By Vijaya Nimma 24 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Janasena: జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక మంచు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన నంద్యాల స్థానం నుంచి వీరు తమ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 16 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్1000 కార్లతో ఆళ్లగడ్డకు మౌనిక, మనోజ్.. పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన? భూమా అఖిల ప్రియ. మంచు మనోజ్ దంపతులు రేపు వేయి కార్లతో నంద్యాలకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమా శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 15 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime News: సొంత మేనత్త ఇంట్లోనే.. యూట్యూబ్ చూసి ఏం చేశాడంటే? కర్నూలులో ఓ వ్యక్తి సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. పొలం విషయంలో ఇరు కుటుంబాలకు తగాదాలు ఉండటంతో ఆమెను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యూట్యూబ్ చూసి దొంగతనం చేశాడు. ఇంట్లో కారం చల్లి 15.5 తులాల బంగారం చోరీ చేయగా.. పోలీసులకు అనుమానం వచ్చి అరెస్టు చేశారు. By Kusuma 13 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn