మహానాడులో రాయలసీమ స్పెషల్ గోంగూర చికెన్ | Kadapa Mahanadu 2025 | Food Items In Mahanadu | RTV
కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళ్తున్న నారా లోకేష్ శాంతిపురంలోని TDP కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగారు. టీ తాగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. YCP హయాంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని చెంగాచారి లోకేష్ కు వివరించారు.
పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలను వేరే వర్గానికి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. వెంకట్రామయ్య వర్గం వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దీన్ని తట్టుకోలేని వెంకట్రామయ్య ప్లాన్ చేసి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను వెంటపడి కొడవలితో నరికి దారుణంగా చంపేశారు.