AP EAPCET 2025: ఏపీ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
AP EAPCET2025 నోటిఫికేషన్ను JNTU కాకినాడ రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 15నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21-27 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి.