PCC chief Mahesh Goud : దేవుడి పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు
బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళని సంచలన విమర్శలు చేశారు. సెప్టెంబర్ 15న కామారెడ్డిలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.