Hyderabad: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఉద్రిక్తత...బాక్సర్లు, కోచ్‌ల డిష్యూం..డిష్యూం

హైదరాబాద్‌ నగరంలోని షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

New Update
Boxers and coaches

Boxers and coaches fight

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని షేక్‌పేటలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీల సందర్భంగా రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ విషయమై ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : రేవంత్‌ నిన్ను వదిలిపెట్టను..కోర్టుకు లాగుతా : రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్‌

Also Read :  Amberpet: మతాంతర వివాహం చేసుకుని..  ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య

Tension In State-Level Boxing Competitions

షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటీల సమయంలో బాక్సర్లు, కోచ్‌లు ఘర్షణకు దిగారు. ఇద్దరు బాక్సర్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా వివాదం తలెత్తింది. తప్పుడు అంపైరింగ్‌ చేయడం మూలంగా తాము  ఓడిపోయామని ఆరోపిస్తూ ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేందుకు ఇరు వర్గాలు గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ను వెళ్లాయి.

Also Read : పిచ్చెక్కించిన పెళ్లాం--మొగుడు పంచాయితీ.. 'సార్ మేడమ్'తో బాక్సాఫీస్‌కు పండగే!

Also read :  Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!

crime news telugu | crime news hydreabad | crime news in telugu | crime news | boxing

Advertisment
Advertisment
తాజా కథనాలు