TG Crime: బస్సులో అనుమానస్పదంగా వ్యక్తి..తనిఖీ చేస్తే..ఏనుగు దంతాలు..వాటి విలువ ఎంతంటే?
బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటివిలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిన్నారు.