Karnataka: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. చుట్టుపక్కల వారు బాలుడి రక్షించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.