Telangana: మెడికోలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా వేతనం పెంపు!

తెలంగాణలో మెడికల్, డెంటల్ విద్యార్థుల స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి కూడా వర్తిస్తుంది. ఈ పెంపు వల్ల ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది.

New Update
Doctors

Doctors

తెలంగాణ  వైద్య విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెడికల్, డెంటల్ విద్యార్థుల స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి కూడా వర్తిస్తుంది. ఈ పెంపు వల్ల ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. అలాగే పీజీ డాక్టర్ల గౌరవ వేతనం కూడా గణనీయంగా పెరిగింది. పీజీ మొదటి సంవత్సరం వారికి నెలకు రూ.67,032, రెండో సంవత్సరం వారికి రూ.70,757, ఇక చివరి సంవత్సరం వారికి రూ.74,782 గౌరవ వేతనం అందనుంది. వైద్య విద్యార్థులకు ఈ స్టైఫండ్ వల్ల ఆర్థికంగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం

Stipend For Telangana Medico's

ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

Advertisment
Advertisment
తాజా కథనాలు