నన్ను బావిలో తొయ్యకు అమ్మ.. కన్నీళ్లు తెప్పిస్తున్న కూతురు మాటలు!
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత తన కొడుకు రిత్విక్తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించగా తనను బావిలో తొయ్యొదంటూ వేడుకోవడంతో ఇంటికి పంపించేసింది.