Amazon: ఉద్యోగులకు ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్!
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులకు ఇది ఊరటనివ్వనుంది.
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ డింపుల్ హయాతి జీతం విషయంలో పని మనిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ఆరోపణలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. మోకాళ్ల లోతు స్నోలో కార్మికులను కపాడ్డం కష్టతరం అవుతోంది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ ఎలా అయినా కనుక్కోవాలని ప్రభుత్వం పట్టుబట్టుకుని కూర్చొంది. దాని కోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. 120 మీటర్ల పొడవు.. 1,500 టన్నుల బరువున్న టీబీఎంను ముక్కలుగా కోయాలని నిపుణులు డిసైడ్ అయ్యారు.
ఎక్కడో చిన్న ఆశ...వారు ప్రాణాలతో ఉండి ఉంటారనే ప్రయత్నాలు..కానీ చివరకు నిరాశే మిగిలేలా ఉంది. ఐదు రోజులుగా శ్రీశైలం టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. మట్టి, బురద తప్ప ఇంకేం కనిపించడం లేదు.
నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. పసుపు కాంటాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు.