Amit Shah: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.