Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
మళ్లీ వాయవ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఐదో తేదీకి ఇది వాయుగుండంగా మారుతుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జలదిగ్బంధంలో బాసర.. | Basara Submerged In Floods | Kamareddy Floods | Heavy Rains | Telangana | RTV
మునిగిన జూబ్లీహిల్స్.. | Heavy Rains In Hyderabad | Telangana Rains | Weather Updates | RTV
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు.
Weather Update: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుడే దంచుడు
వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 25 వరకు కురుస్తాయని తెలిపింది.
Pakistan Floods: పాకిస్తాన్లో 300 మంది మృతి.. 140కిపైగా చిన్నారులే
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.