Vontimitta Sri Sita Rama Kalyanam : ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు | Sri Rama Navami 2025 | RTV
మహారాష్ట్ర, జార్ఖండ్లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.
అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు.
ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు.
ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది.
2024 ఎన్నికల్లో భాగంగా రేపు రెండోదశ పోలింగ్ జరిగింది. ఇందులో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశ పోలింగ్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటూ కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. భద్రాచాలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానం ఫలితం మొదట రావచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే తొలి ఫలితం వస్తుందని భావిస్తున్నారు.
సడెన్ గా తెలంగాణలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి మందకొడిగా ఉన్న పోలింగ్ ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఇప్పటికి తెలంగాణ మొత్తంలో 44 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.