Virat Kohli: కోహ్లీ కన్నీళ్లు.. చిన్నస్వామి తొక్కిసలాటపై తొలి రియాక్షన్..
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటపై కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, ఈ విజయం ఆనందాన్ని విషాదంగా మార్చిందని పేర్కొన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.