అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ !
ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య నివారణకు 15 ఏళ్లు పై బడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు.