Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్
ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది.
Darshan From Kashi Vishwanath Temple🔴Live : కాశి శివలింగం దర్శనం | kashi shiva | Varanasi | RTV
రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం.. 200ల బైకులు దగ్ధం, వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాంట్ రైల్వేస్టేషన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్లో ఉన్న 200లకు పైగా బైకులు, స్కూటర్లు దగ్ధం అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్లాట్ఫారమ్ వన్ పార్కింగ్ స్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
దేవ్ దీపావళితో మెరిసిపోయిన వారణాసి.. ఫొటోలు నెట్టింట వైరల్
కాశీలోని వారణాసిలో నిన్న దేవ్ దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వారణాసిలోని మొత్తం 84 ఘాట్లలో 11 లక్షల దీపాలను వెలిగించారు. దీంతో వారణాసి దీపాలతో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Varanasi : ప్రధాని మోదీ కారుపై చెప్పు... వీడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కనబడింది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ
వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత రాయబరేలీను సందర్శించిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు.
Last Phase Elections 2024: చివరిదశ ఎన్నికలు..ప్రధాని మోదీ సహా పోటీలో ఉన్న ప్రముఖులు వీరే!
సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్సభ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఈరోజు వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉన్నారు. ఈ దశ పోలింగ్ లో పోటీలో ఉన్న ప్రముఖుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.