జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి బిగ్ షాక్.. రూ.126 కోట్ల జరిమానా !
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కర్ పౌడర్ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ వ్యవహారంపై తాజాగా విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. జాన్సన్ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది.