Maharashtra: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. బీజేపీ కూటమిలోకి ఉద్ధవ్ ఠాక్రే ?
ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. మళ్లీ బీజేపీ కూటమితో కలవనున్నట్లు ప్రచారం నడుస్తోంది. గురువారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అవ్వడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది.