Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్.. మూడు రోజుల పాటు ఆ టికెట్లు రద్దు!
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటూ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ క్రమంలో తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేసే SSD టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.